Header Banner

ఆ ప్రముఖ టీడీపీ నాయకుడి ఇంట తీవ్ర విషాదం! సంతాపం తెలిపిన చంద్రబాబు, లోకేష్ మరియు ఇతర నాయకులు!

  Sat Jun 07, 2025 14:54        Others

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం. ఆయన తండ్రి పల్లా సింహాచలం (93) అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా శారీరక ఆరోగ్యం బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. 1989 నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశారు. ఆయన మృతి పార్టీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 

 

పల్లా సింహాచలం మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తంచేశారు.  సింహాచలం మరణవార్త తెలిసిన వెంటనే స్పందించిన సీఎం... మృతుడి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. సింహాచలం టీడీపీ అభ్యర్థిగా  విశాఖపట్నం-2 నుంచి 1994లో ఎమ్మెల్యేగా గెలిచారని, ఆ సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి ఆయన  ఎంతో కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు. పల్లా శ్రీనివాసరావును, ఇతర కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

 

ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా! ఈ ప్రతిష్ఠాత్మక కేసులో...

 

వైసీపీకి షాక్.. పోలీసు కస్టడీకి వైసీపీ నేత, మాజీ మంత్రి! జైలులోనే వైద్య పరీక్షలు..

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

  

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Andhrapravasi #PallaSrinivasarao #PallaSimhachalam #TDPLeader #ChandrababuNaidu #Condolences #PoliticalNews #AndhraPradesh #TDPUpdates #Visakhapatnam #RestInPeace